నేటి ఇజం: హైదరాబాద్: 01/032026
*ప్రభుత్వ టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయ్!*
వారి జీతాలు,అలవెన్సులు రాష్ట్ర *ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్నాయి.. తగ్గించండి*
ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తీసేయాలి
*రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ నివేదిక*
ప్రభుత్వ టీచర్లు,అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది జీతాలు మార్కెట్ ప్రమాణాల కంటే ఎక్కువగా ఉన్నాయని, వాటిని సమీక్షించి క్రమబద్దీకరించాలని రేవంత్ రెడ్డికి నివేదిక అందజేసిన విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి
వారికి పెరుగుతున్న జీతాలు, అలవెన్సులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా మారాయని,దీంతో విద్యారంగం బలోపేతం చేయడం కష్టంగా మారుతుందని నివేదిక
టీచర్ల జీతాలు తగ్గించడం ద్వారా మిగిలిన నిధులతో స్కూళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించవచ్చని నివేదికలో పేర్కొన్న విద్యా కమిషన్
ప్రైవేట్ కాలేజీలకు ఫీజు రీయింబర్స్మెంట్ కూడా తీయాలని రేవంత్ రెడ్డికి విద్యా కమిషన్ సిఫార్సు



0 Comments